10, డిసెంబర్ 2012, సోమవారం

విజయవాడలో విశ్వ నాద కళాపీఠంలో 3 రోజులు సాహితీ సదస్సులు...

విజయవాడలో విశ్వ నాద కళాపీఠంలో 3 రోజులు సాహితీ సదస్సులు...
సాహితీ బంధువులకు -ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండు వరకుసాయంత్రం అయిదు గంటల నుండి ఏదు వరకు  ఇటు విజయవాడ అటు మచిలీపట్నాలలో జిల్లాస్తాయి తెలుగు సభలు జరుగుతున్నాయి నిన్న పదవ తేది విజయవాడ  టాగూర్ గ్రందాలయం లో విశ్వనాద కళాపీఠంలో సాహితీ సదస్సు జరిగింది .
      అతిధులందరికి శాలువాలు కప్పి జ్ఞాపిక లిచ్చి నగదు బహుమతి నందించి సత్కరించారు . ప్రభుత్వం తరఫున భూగర్భ జల వనరుల చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రసాద రావు గారు దగ్గరుండి కార్య క్రమాన్ని నిర్వ హించారు వారే అందరికి సన్మానం చేశారు .
     ఆ తర్వాత” జాలాది ”వేదిక పై కవి సమ్మేళనం శ్రీ చలపాక ప్రకాష్ అధ్యక్షతన జరిగింది . ఉయ్యూరు నుండి డాక్టర్ చిన్మయగారి తొ బాటు విజయవాడకు చెందిన  పదిహేను మంది కవులు పాల్గొని తమ కవితలను విని పించారు .మహిళా కవులూ ఎక్కువ మందే పాల్గొన్నారు.

ఈరోజు, రేపు కూడా సభలు జరగనున్నాయి .

6, నవంబర్ 2012, మంగళవారం

కార్టూన్ కళ విశిష్టమైనది అంటున్న- రామక్రిష్ణ

                              Read here .....http://64kalalu.com/manacartoonists

సంగీత సునామీ ....యెల్లా.......

                                      Click here ... http://64kalalu.com/swagatham

రాణి రుద్రమదేవి గా అనుష్క ......